పుంగనూరులో మధ్యంతో సహా వ్యక్తి అరెస్ట్
పుంగనూరు ముచ్చట్లు:
పంజాణి మండలం గౌనివారిపల్లె కాస్ వద్ద గంగాద్రి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి , అతని వద్ద నుంచి 64 బాటిళ్ళ విస్కిని స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు ఎన్ఫోర్స్మెంట్ సీఐ మాధవస్వామి తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక దాడుల్లో గంగాద్రిని అరెస్ట్ చేశామన్నారు. అలాగే కొళతూరు వద్ద 70 బాటిళ్ల విస్కిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు పరారైనట్లు తెలిపారు. నిందితుడు ఆంజనేయులుగా గుర్తించామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి , రిమాండ్కు తరలించామన్నారు. దాడుల్లో సిబ్బంది శ్రీనాథరెడ్డి, గౌతం, నాగరాజు, దశరద, నాగరాజ పాల్గొనట్లు తెలిపారు.
Tags; Man including Madhyam arrested in Punganur