Natyam ad

కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలి సీఎం జగన్ కు వీహెచ్ వినతి

హైదరాబాద్ ముచ్చట్లు:
 
కర్నూల్ జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలనీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కాంగ్రెస్ నేత వి హనుమంతరావు లేఖ రాసారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ ని కెసిఆర్ అవమానించారు.  రిపబ్లిక్ డే వేడుకలు కెసిఆర్ వెళ్లకపోవడం అన్యాయమని అన్నారు.ఈ విషయంలో గవర్నర్ ని కలుస్తా .  అంబేద్కర్ గురించి రేవంత్ రెడ్డీ గొప్పగా చెప్పాడు. . పంజాగుట్ట లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం కూడా రేవంత్ మాట్లాడాలి. ఎస్సిల ద గౌరవం ఉంటే కెసిఆర్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అన్నారు.పార్టీలో అరు సార్లు నాకు అవమానం  జరిగింది.  రేవంత్ నన్ను రైతు సమస్యలపై మంచిర్యాల వెళ్ళాలి అని చెప్పారు..వెళ్ళిన. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మనుషులు మా పై దురుసుగా మాట్లాడారు.  రేపు మౌన వ్రతం చేద్దాం అనుకున్న.  ప్రేమ్ సాగర్ రావు కు షోకాజ్ నోటీసు ఇస్తా అని క్రమశిక్షణ కమిటీ మాట ఇచ్చింది.  నోటీసు ఇవ్వకపోతే మౌన దీక్ష చేస్తానని అన్నారు.
 
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tag:VH requests CM Jagan to name Kurnool district Sanjeevayya