మళ్లీ తెర పైకి ఓటుకు నోటు కేసు
అమరావతి ముచ్చట్లు:
అక్టోబర్ 4 కి లిస్ట్ అయిన ఓటుకు నోట్ కేసు .2017 లో రెండు పిటిషన్లు వేసిన AP లోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి.ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టు లో పిటిషన్. తెలంగాణ ACB నుండి ఓటుకు నోటు కేసును CBI కి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్.జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం వద్ద కి ఓటు కు నోట్ కేసు.
Tags:Again the case of the note to vote up the curtain