Natyam ad

కాంగ్రెస్ పార్టీ ధర్నా

రంగారెడ్డి ముచ్చట్లు:


రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో  కాంగ్రెస్ రైతాంగ సమస్యలపై కాంగ్రెస్. పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం  సాగర్ రోడ్ పై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.
టీపీసీసీ సభ్యుడు  చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ,తెలంగాణ రాష్ట్రంలో  ప్రజాపాలనకు వ్యతిరేకంగా తెరాస పార్టీ  పాలిస్తుంది. రైతులకు పొర్డు భూములు కాపాడాలని, ధరణి పోర్టల్ రద్దు చేయాలి. కౌల్ రైతులకు ప్రభుత్వం పథకాలు ఆమలుచేయలి. అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలి , ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసారు.

 

Tags; Congress party dharna

Post Midle
Post Midle