Natyam ad

టీటీడీకి లారీ విరాళం

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారికి శనివారం ఒక లారీ విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్‌ లేలాండ్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్  సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని అందజేశారు.ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనానికి పూజలు నిర్వహించి, తాళాలను ఈవో  ఏవి ధర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో రవాణా విభాగం జిఎం  శేషారెడ్డి, తిరుమల డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్  సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Lorry donation to TTD

Post Midle