Natyam ad

ప్రైవేటు బస్సులపై ఆర్టీయే దాడులు

విశాఖపట్నం ముచ్చట్లు:
 
పండుగలు వచ్చిదంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలు టికెట్ల ధరలను అమాంతంగా పెంచేసి సామాన్యుడు జేబుకు చిల్లుపెడుతుం టాయి.పండుగ సమయాల్లో సుమారు టికెట్ల ధరలో సుమారు 50 శాతం అధి కంగా వసూలు చేస్తుంటారు. అయితే అలాంటి ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.విశాఖ ఆగనంపూడి టోల్గేట్ వద్ద రవాణాశాఖ తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని 13 ట్రావెల్స్ బస్సులకు జరిమానా విధిం చారు. ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.ఈ తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా విశాఖప ట్నంలోని అగనంపూడి టోల్గేట్ దగ్గర తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని 13 బస్సులకు జరిమానా విధించారు.దీనితో పాటు గుంటూరు కాజా టోల్ప్లాజా దగ్గర ఆర్టీఏ వాహనా ల తనిఖీలు కూడా నిర్వహించారు. పత్రాలు లేని వాహనాలకు జరిమా నాలు విధించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: RTA attacks on private buses