Natyam ad

పోలీసుల తనిఖీల లో భాగంగా..బిల్లులు లేని 8 లక్షల రూపాయల నగదు స్వాధీనం

అనంతపురం ముచ్చట్లు:

హిందూపురం పట్టణంలో ఎన్నికల విధుల్లో భాగంగారెండో పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంలో తరలిస్తున్న రూ. 8. 08 లక్షల నగదు పట్టుబడింది.కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూరులోని సప్తగిరి ప్రావిజన్ స్టోర్ నిర్వాహకులు ఇద్దరి వద్ద ఈ సొమ్మును స్వాధీనం చేసుకొన్నారు.డబ్బుకు సంబంధించి, వారు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ సొమ్మును సీఐ రియాజ్ అహమ్మద్ సీజ్ చేశారు.

 

Post Midle

Tags; As part of the police checks, 8 lakh rupees cash without bills was seized

Post Midle