Natyam ad

ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ 2 కోట్ల విరాళం

తిరుమల ముచ్చట్లు:
 
టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు భారత్ బయోటెక్ సంస్థ అధినేత  కృష్ణ ఎల్లా,   సుచిత్ర ఎల్లా రూ 2 కోట్ల విరాళం అందించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Rs 2 crore donation to SV Anna Prasad Trust