Natyam ad

 రామాయంపేట పట్టణంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవ వేడుకలు

మెదక్ ముచ్చట్లు:

మెదక్ జిల్లా రామాయంపేట లోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని ఉత్తర ద్వారము

Post Midle

గుండా దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను  పురవీధుల గుండా  మేళతారాలతో భజనలతో ఊరేగింపు చేసి

భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులు మరియు రామాయంపేట చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో

భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

Tags: Vaikuntha Ekadashi mahotsava celebrations in Ramayampeta town

Post Midle