కారు, బస్సు ఢీ, ప్రయాణికులకు గాయలు
శ్రీశైలం ముచ్చట్లు:
నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరం సమీపంలో ఆర్టీసీ బస్సు కారు ఢీ కొన్నాయి. ప్రమాదంలో కారులోని ఐదు మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108లో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు వినుకొండ నుండి శ్రీశైలం వస్తుండగా, ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుండి విజయవాడ వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది.
Tags: Car, bus collided, passengers injured