Natyam ad

నిరంతర అభివృద్ధి పంచాయితీ పురస్కార్

 

 

లింగాల మండలంలో అవార్డ్స్ ప్రధానోత్సవం

 

 

నాగర్ కర్నూల్     ముచ్చట్లు:

Post Midle

 

జిల్లాలోని లింగాల మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 11 గ్రామ పంచాయతీ లు ఎంపిక కావడం జరిగింది. అట్టి 11 గ్రామపంచాయతీలకు అవార్డు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు ఎంపీపీ లింగమ్మ చేతుల మీదుగా అవార్డ్స్ మరియు ప్రశంస పత్రాలు. శాలువాలతో పూలదండలతో సత్కరించడం జరిగింది . ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సర్పంచ్ లకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. గ్రామ అభవృద్ది కి ఏంతో తోడుపటును అందిస్తూ కృషీ చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి సర్పంచులకు కార్యదర్శులకు ఏప్పటికైనా గుర్తింపు ఉంటుంది . అదేవిధంగా గ్రామానికి సర్పంచి తో పాటు పంచాయతీ కార్యదర్శులకు కూడా అవార్డులు అందజేయడం జరిగింది. అంబటు పల్లీ. గ్రామపంచాయతీకి ఐదు అవార్డ్స్ .

 

 

 

 

సురాపూర్ గ్రామపంచాయతీకి ఐదు అవార్డ్స్. అప్పాయిపల్లి గ్రామపంచాయతీకి నాలుగు అవార్డ్స్.వల్లభాపూర్ గ్రామపంచాయతీకి మూడు అవార్డు. ధారారం గ్రామపంచాయతీకి రెండు అవార్డ్స్. కోమాటీకుంట గ్రామపంచాయతీకి రెండు అవార్డ్స్ . రాయవరం గ్రామపంచాయతీకి రెండు సాయిన్ పేట గ్రామపంచాయతీకి ఒక అవార్డు . లింగాల గ్రామపంచాయతీకి ఒక కొత్తకుంటపల్లి గ్రామపంచాయతీకి ఒక బాకారం గ్రామ పంచాయతీకి ఒక అవార్డు . సర్పంచులు పంచాయితీ కార్యదర్శులు అందుకోవడం జరిగింది. ఇలా మా సేవలు గుర్తించినందుకు అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.తాసిల్డర్ మునిరోధిన్ మాట్లాడుతు మండలం లోని అని గ్రామ పంచాయతీ లకు అభివృద్ధి చేషి రాబోయే రోజుల్లో కూడా అని పంచాయతీ ఏనికైయే విధంగా కృషి చేయాలని కోరారు. అనంతరం అవార్డు రాణి గ్రామాలకు సర్పంచులకు మరి పంచాయతి కార్యదర్శులకు శాలువాలతో సత్కరించడం జరిగింది.

 

 

 

అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సూపర్డెంట్ టు ధర్మానాయక్. సీనియర్ అసిస్టెంట్ సుదర్శన్ రెడ్డి. కి శాలువాలతో సత్కరించారు. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ ఆపరేటర్లు మల్లేష్ నవీన్ రమేష్ వారికి శాలువాలతో సత్కరించారు . అనంతరం ఎంపీపీ, ఎంపీడీవో , తహసిల్దార్ కు సర్పంచులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అవార్డ్స్ అందుకున్న సర్పంచులు రవిశంకర్ రవిశంకర్. లక్ష్మమ్మ. నీలవేణి. స్వామి. కవిత. బచన్న. సునీత. లక్ష్మణ్. కోనేటి తిరుపతయ్య. పర్వతాలు. పద్మ.హనుమంతు నాయక్ పంచాయితీ కార్యదర్శి లు. వెంకటేష్. లక్ష్మీ.వెంకటేశ్వర్లు. సత్యనారాయణ . ప్రమీల. సైదుబాబు.చంద్రయ్య. రాజేష్ రెడ్డి. బాలస్వామి. ప్రేమ్. భానుచందర్. తదితరులకుశాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగమ్మ,ఎంపీడీవో గీతాంజలి. తహసిల్దార్ మునిరోధిన్. సూపర్డెంట్ ధర్మనాయక్. సీనియర్ అసిస్టెంట్ సుదర్శన్ రెడ్డి. జూనియర్ అసిస్టెంట్ . మరియు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Tags;Continuous Development Panchayat Puraskar

Post Midle