Natyam ad

అన్న ప్రసాదం ట్రస్టు కు రూ 10 లక్షల విరాళం – చైర్మన్   వైవి సుబ్బారెడ్డి కి చెక్కు అందజేసిన దాత

తిరుమల ముచ్చట్లు:

శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం ట్రస్టు కు విజయవాడకు చెందిన నందిని ఫార్మా అధినేత  జక్కా సీతారామాంజనేయులు శనివారం రూ 10 లక్షల విరాళం అందించారు . క్యాంపు కార్యాలయంలో చైర్మన్   వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు చెక్కు ను అందజేశారు .దాత ను చైర్మన్  సుబ్బారెడ్డి అభినందించారు

 

Tags:Donation of Rs 10 lakh to Anna Prasadam Trust – Donor presenting check to Chairman YV Subbareddy