Natyam ad

గౌతం రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ ముచ్చట్లు:
 
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి  భౌతికకాయానికి మంత్రి  కేటీఆర్ నివాళులర్పించారు. గౌతం రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన రెడ్డి, కుటుంబసభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

Tags: Minister KTR pays homage to Gautam Reddy’s physical body