Natyam ad

ట్రాఫిక్ నియంత్రణ కు ప్రజలు సైతం సహకరించాలి -ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

తిరుప‌తి ముచ్చట్లు:
 
నారాయణవనం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసు శాఖ వారు సోమవారం నుండి వన్ సైడ్ పార్కింగ్, నో పార్కింగ్ అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ కు ప్రజలు సైతం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు రూరల్ సిఐ సురేష్ కుమార్, వైఎస్ఆర్సిపి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి, ఎంపీపీ దివాకర్ రెడ్డి, నాయకులు ఆర్డీఎం ఏకాంబరం, పార్టీ మండల అధ్యక్షులు సొరకాయలు తదితరులు పాల్గొన్నారు..
 
Tags:People should also cooperate for traffic control – MLA Conte