అగ్ని ప్రమాదల గురించి అవగాహన
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల జిల్లా కేంద్రంలో వరల్డ్ విజన్ ఇండియా వారు మరియు ప్రభుత్వ అగ్నిమాపక శాఖ వారి అద్వర్యం లో అయ్యలూరు మరియు రాయమల్పురం గ్రామముల యందు అగ్ని ప్రమధాల మిధ ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పటుచేయడం జరిగింది. ఈకార్యక్రమంలో అగ్ని ప్రమాదాలనుంచి ఎలాబయటపడాలో అని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ విజన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరుపతిరావు. ఫైర్ ఆఫీసర్ అయ్యుబ్ ఖాన్ వారి సిబంధి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లు జెస్సీ ,రవి మరియు గ్రామపెద్దలు బసవేశ్వర రెడ్డి పాల్గొన్నారు .
Tags: Awareness of fire hazards