విశాఖ జిల్లా ఐటి సెజ్ 02 లో ముఖ్యమంత్రి జగన్
విశాఖ ముచ్చట్లు:
విశాఖ జిల్లా ఐటి సెజ్ 02 లో ఇన్ఫోసిస్ ఐటీ సంస్థ తో పాటు గా జీవియంసి బ్లీచ్ క్లీనింగ్ మిషన్ లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి .వై.యస్. జగన్ మోహన్ రెడ్డి తో పాటు పాల్గొన్న మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు

Tags: Chief Minister Jagan in Visakhapatnam IT SEZ 02
