Natyam ad

పుంగనూరులో నూతన పెన్షన్లు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:
 
మున్సిపాలిటిలోని 16 సచివాలయ పరిధిలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం కౌన్సిలర్లు నిర్వహించారు. కౌన్సిలర్లు పూలత్యాగరాజు, నరసింహులు, జయభారతి, రెడ్డెమ్మ ఆయా వార్డుల్లో లబ్దిదారులకు నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా త్యాగరాజు మాట్లాడుతూ మున్సిపాలిటిలోని అర్హులైన పేదలందరికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల సహకారంతో పెన్షన్లను అర్హులకు అందిస్తున్నామన్నారు.
 
Tags; Distribution of new pensions in Punganur