మూడో సెట్ నామినేషన్ సమర్పించిన పీవీ మిధున్ రెడ్డి
రాయచోటి ముచ్చట్లు:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నేడు రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో మూడో సెట్ నామినేషన్ సమర్పించిన పీవీ మిధున్ రెడ్డి . పి వి మిధున్ రెడ్డి తో పాటు వారి సతీమణి పి లక్ష్మీ దివ్య మరియు వారి నానమ్మ పి. పద్మావతమ్మ ఉన్నారు.
Tags: The third set of nominations was submitted by PV Midhun Reddy