పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు పట్టణంలో గురువారం శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో రాహుకాలం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి , పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, చలిపిండి, చల్లముద్దతో దీపాలు వెలిగించి, వెహోక్కులు చెల్లించి, పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: A special decoration for Srivirupakshi Maremma in Punganur
