Natyam ad

పుంగనూరు హర్‌గర్‌ తిరంగాలో భాగస్వామ్యులుకండి

పుంగనూరు ముచ్చట్లు:

భారతప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన హర్‌గర్‌ తిరంగాలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై , దేశభక్తిని చాటుకోవాలని ఆజాదీకా అమృత్‌ మహ్గత్సవ్‌ క న్వీనర్‌ అయూబ్‌ఖాన్‌ కోరారు. సోమవారం పట్టణ ప్రముఖులు విద్యార్థులతో కలసి జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు భక్తిభావంతో దేశాన్ని గౌరవించడం అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజ, గోపి, పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Be a part of Punganur Hargar Thiranga

Post Midle